హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. నాలుగో అంతస్థు నుంచి దూకేసింది..

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (12:52 IST)
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కళాశాల భవనం నుంచి నాలుగో అంతస్థు నుంచి దూకేసింది. దీంతో ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రగాయాల పాలైంది. ఆసుపత్రికి తరలించే లోపే ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. 
 
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో వున్న ఎక్సెల్ కాలేజీలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. విద్య ప్రియాంక అనే విద్యార్థిని పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక నీట్ కోచింగ్ కోసం ఎక్సెల్ కాలేజీలో చేరింది. హాస్టల్‌లో వుంటూ క్లాసులకు హాజరైంది. 
 
ఈ క్రమంలోనే రాత్రి పది గంటలకు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, విద్య ప్రియాంకకు తమ కాలేజీకి ఎలాంటి సంబంధంలేదని ఎక్సెల్ కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments