Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేసి.. నగల మూటతో ఆలయంలోనే నిద్ర... ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:03 IST)
ఓ ఆలయంలోకి చొరబడ్డ యువకుడు ఎత్తుకుపోవడానికి అమ్మవారి నగలు, వస్తువులను మూట గట్టాడు. ఇంతలో మైకం కమ్మడంతో ఆలయంలోనే నిద్రపోయాడు.

చాంద్రాయణగుట్ట శ్రీ రామాలయం ఆవరణలో సాయిబాబా గుడి కూడా ఉంది. ఈ గుడి వెనుక వైపు నుంచి ఓ యువకుడు (16) లోనికి ప్రవేశించాడు. అమ్మవారి నగలు, వస్ర్తాలు, ఇతర వస్తువులను మూటగట్టుకున్నాడు.

ఏమైందో ఏమో ఆలయంలోనే పడికునిపోయాడు. ఉదయం వచ్చిన ఆలయ నిర్వాహకులు అతడిని పట్టుకుని నిలదీయగా అమ్మవారి వస్తువులు మూటగట్టుకున్న తర్వాత తనను ఎవరో పట్టుకుని లాగినట్లు అనిపించిందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments