Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎస్పీ సతీమణి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:26 IST)
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సతీమణి లావణ్య రంగనాధ్. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ పూజ నిర్వహించారు.
 
పూజా కార్యక్రమాలలో నీలకంఠం విజయ్ కుమార్, పాలకొల్లు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి యాదయ్య, నేరడి చంద్రయ్య, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి నూనె రవీందర్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments