Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎస్పీ సతీమణి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:26 IST)
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సతీమణి లావణ్య రంగనాధ్. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ పూజ నిర్వహించారు.
 
పూజా కార్యక్రమాలలో నీలకంఠం విజయ్ కుమార్, పాలకొల్లు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి యాదయ్య, నేరడి చంద్రయ్య, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి నూనె రవీందర్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments