Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కూడా నటిస్తుందా? బాలుడిని కాటేసింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (23:11 IST)
పాము కాటు వేసి రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బైరెడ్డి సంతోష్ అర్చన దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు నైతిక్ (2). చిన్నారి వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడకుంటున్నాడు. అదే సమయంలో దగ్గరలో పాము కనిపించడంతో గ్రామంలో ఉన్నవారు దాన్ని కర్రలతో కొట్టారు. 
 
ఆచేతనంగా పడి ఉండటంతో చనిపోయిందనుకున్న ఆ పామును పక్కకు జరిపారు. దీంతో దాన్ని చూడటానికి చాలా మంది పాముకు దగ్గర్లో గుమికూడారు. 
 
అందులో బాబుని ఎత్తుకుని పక్కింటి మహిళ కూడా ఉంది. ఆమె చనిపోయిన పాముని గమనిస్తుండగా, ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలో ఉన్న చిన్నారిని కాటేసింది.  ఈ ఘటనలో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments