Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కూడా నటిస్తుందా? బాలుడిని కాటేసింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (23:11 IST)
పాము కాటు వేసి రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బైరెడ్డి సంతోష్ అర్చన దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు నైతిక్ (2). చిన్నారి వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడకుంటున్నాడు. అదే సమయంలో దగ్గరలో పాము కనిపించడంతో గ్రామంలో ఉన్నవారు దాన్ని కర్రలతో కొట్టారు. 
 
ఆచేతనంగా పడి ఉండటంతో చనిపోయిందనుకున్న ఆ పామును పక్కకు జరిపారు. దీంతో దాన్ని చూడటానికి చాలా మంది పాముకు దగ్గర్లో గుమికూడారు. 
 
అందులో బాబుని ఎత్తుకుని పక్కింటి మహిళ కూడా ఉంది. ఆమె చనిపోయిన పాముని గమనిస్తుండగా, ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలో ఉన్న చిన్నారిని కాటేసింది.  ఈ ఘటనలో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments