సింగరేణిలో ప్రమాదం : డంపర్ ఆపరేటర్ కన్నుమూత

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (11:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పలువురు కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఇది కార్మికులతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టింది. దీంతో ఒక డంపర్ ఆపరేటర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే సింగరేణి అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆపరేటర్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరణ వార్త తెలియగానే మృతుని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments