Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాల : మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు భర్త మృతి

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (14:47 IST)
మంచిర్యాల ఘోర రోడ్డు ప్రమాదంలో జ‌న్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు ఆమె భ‌ర్త ముర‌ళీధ‌ర్‌ ప్రాణాలు కోల్పోయారు. జన్నారం మండ‌లం ఇంద‌న్‌ప‌ల్లి వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తోన్న‌ కారు చెట్టును ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అధిక వేగంతో కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments