Webdunia - Bharat's app for daily news and videos

Install App

LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:19 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.
 
ఐతే దాన్ని నిశితంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని హైదాబారాద్‌లో గోల్డ్ రిసీవర్‌పై విచారణ చేస్తున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments