Webdunia - Bharat's app for daily news and videos

Install App

LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:19 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.
 
ఐతే దాన్ని నిశితంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని హైదాబారాద్‌లో గోల్డ్ రిసీవర్‌పై విచారణ చేస్తున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments