Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం : 11మంది సజీవ దహనం

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (08:32 IST)
హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోయ గూడా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది నిప్పుకు బలైపోగా , మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది.
 
బోయ గూడా లోని టింబర్ డిపోలో… బుధ వారం వేకువ జామున భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 11 కార్మికులు మృతి చెందారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మొత్తం ఎనిమిది ఫైరింజన్లు అక్కడికి చేరుకొని… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో.. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments