Webdunia - Bharat's app for daily news and videos

Install App

8న వనపర్తి జిల్లాలో స్కూల్స్ వుండవా?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (18:31 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈవో రవీందర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పాఠశాలల బస్సులు పంపించాలని, టీచర్లు కూడా రావాలని డీఈవో కోరారు.
 
ఆ రోజు స్కూళ్లు ఉంటాయని, బస్సులు ఎలా పంపాలని యాజమాన్యం ప్రశ్నించింది. బస్సులు లేకుంటే పాఠశాలకు విద్యార్థులు ఎలా వస్తారని, ఇది అనధికార సెలవేనన్న సందిగ్ధంలో స్కూళ్ల యాజమాన్యాలు వున్నాయి. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments