Webdunia - Bharat's app for daily news and videos

Install App

8న వనపర్తి జిల్లాలో స్కూల్స్ వుండవా?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (18:31 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈవో రవీందర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పాఠశాలల బస్సులు పంపించాలని, టీచర్లు కూడా రావాలని డీఈవో కోరారు.
 
ఆ రోజు స్కూళ్లు ఉంటాయని, బస్సులు ఎలా పంపాలని యాజమాన్యం ప్రశ్నించింది. బస్సులు లేకుంటే పాఠశాలకు విద్యార్థులు ఎలా వస్తారని, ఇది అనధికార సెలవేనన్న సందిగ్ధంలో స్కూళ్ల యాజమాన్యాలు వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments