Webdunia - Bharat's app for daily news and videos

Install App

4.23 కోట్ల బీర్లు తాగేసిన తెలంగాణ ప్రజలు.. ఒక్క నల్గొండలో..

Webdunia
సోమవారం, 22 మే 2023 (16:03 IST)
మే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 4.23 కోట్ల బీర్లు తెలంగాణలో అమ్ముడుపోయాయి.  ఒక్క నల్గొండ జిల్లాలోనే 3.36 లక్షల కార్టన్ల బీరు తాగేశారట. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. వేసవిలో బీర్లు విపరీతంగా అమ్ముడవుతాయన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కేవలం బీర్లతోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ.583 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. వేసవి తాపం ఇలాగే ఉంటే మే ఆఖరి వారం వరకు బీర్ల అమ్మకాలు రికార్డులు బద్దలయ్యే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments