Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీ సజ్జనార్‌పై బదిలీ వేటు... నామామాత్రపు పోస్టుకు బదిలీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఒకటి సైబరాబాద్. ఈ కమిషనరేట్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ విధులను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా, దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్నే సీపీగా కొనసాగించింది. ఇపుడు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అదేసమయంలో సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments