సీపీ సజ్జనార్‌పై బదిలీ వేటు... నామామాత్రపు పోస్టుకు బదిలీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఒకటి సైబరాబాద్. ఈ కమిషనరేట్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ విధులను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా, దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్నే సీపీగా కొనసాగించింది. ఇపుడు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అదేసమయంలో సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments