Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ జిల్లాలో ఢీకొన్న ఆర్టీసీ బస్సులు.. 30 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:22 IST)
తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 30మందికి పైగా గాయాలైనాయి.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా  మండలం, తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సును.. అదే మార్గంలరో వెళ్తున్న మరో బస్సు బలంగా ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments