Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులందరికీ సెలవు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:11 IST)
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
 
ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి తాజ్‌కృష్ణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
మరోవైపు అదే సమయంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలోనూ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్‌ నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments