Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (14:20 IST)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసే నిమిత్తం భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాతోంది. అయితే, మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించగా వందలాది మంది యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆయన వెంట నడిచారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని, రోహిత్‌ వేములకి న్యాయం చేయాలని ఆమె రాహుల్‌ గాంధీని అభ్యర్థించారు.
 
ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ మాట ఇచ్చారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments