Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (14:20 IST)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసే నిమిత్తం భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాతోంది. అయితే, మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించగా వందలాది మంది యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆయన వెంట నడిచారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని, రోహిత్‌ వేములకి న్యాయం చేయాలని ఆమె రాహుల్‌ గాంధీని అభ్యర్థించారు.
 
ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ మాట ఇచ్చారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments