Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, ఆ నేతలందరూ కాంగ్రెస్ వైపేనా..?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (18:54 IST)
ఇంకా పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనేలేదు. అంతనోనే రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలోపు సీనియర్ నాయకులు పార్టీలో ఉండాలన్నది రేవంత్ ఆలోచన.
 
ఆ దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత్యంతరం లేక 2018ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీలో కొంతమంది చేరారు. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు బాగానే వెళ్ళాయి. అయితే అందులో సీనియర్ లీడర్లకు కొంతమందికి చోటు దక్కలేదు. 
 
సరైన అవకాశం.. పోస్టులు ఇవ్వకపోవడంతో చివరకు నేతలందరూ టిఆర్ఎస్‌లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నేతలు సైలెంట్‌గా టిఆర్ఎస్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాకతో కొంతమంది నేతలు ఆవైపుగా చూస్తున్నారట. మరి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతమేరకు చూపుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments