Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు అరుదైన పక్షి!

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (13:02 IST)
కరోనా భయంతో గడగడలాడిపోతున్న తెలంగాణలోని కుమురం భీం జిల్లా పెంచికల్‌ పేట నందిగాం అటవీ ప్రాంతంలోని పాపురాల గుట్టవాసులను ఓ అరుదైన పక్షి కొంత సేపు పరవశుల్ని చేసింది. 
 
పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షణీయంగా వున్న ఇలాంటి పక్షి ఈ ప్రాంతానికి వలస రావడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్‌ బెల్లీడ్‌ అనే అరుదైన పక్షిగా అటవీ అధికారులు గుర్తించారు.

ఈ పక్షి చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ పక్షులు ఎక్కువగా అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments