Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు అరుదైన పక్షి!

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (13:02 IST)
కరోనా భయంతో గడగడలాడిపోతున్న తెలంగాణలోని కుమురం భీం జిల్లా పెంచికల్‌ పేట నందిగాం అటవీ ప్రాంతంలోని పాపురాల గుట్టవాసులను ఓ అరుదైన పక్షి కొంత సేపు పరవశుల్ని చేసింది. 
 
పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షణీయంగా వున్న ఇలాంటి పక్షి ఈ ప్రాంతానికి వలస రావడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్‌ బెల్లీడ్‌ అనే అరుదైన పక్షిగా అటవీ అధికారులు గుర్తించారు.

ఈ పక్షి చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ పక్షులు ఎక్కువగా అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments