Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం

Advertiesment
తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం
, సోమవారం, 6 జులై 2020 (10:10 IST)
ఇక నుంచి రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది.

కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా ఇవ్వనుంది. రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు,  రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు కరోనా