తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (09:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అమరావతి మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలుగు ప్రజలకు హెచ్చరిక చేసింది. హైదరాబాద్ ప్రజలు రానున్న రెండు రోజుల్లో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీలలో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
అందుచేత అవసరమైతే ప్రజలు ఇంటి నుంచి బయటకి రావాలని హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments