Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు

Webdunia
బుధవారం, 24 మే 2023 (10:11 IST)
సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. త్వరలో హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. 
 
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ విద్యావ్యాపార, ఐటీలకు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. 
 
దీంతో హైదరాబాద్ నుంచి వివిధ నగరాల నుంచి వెళ్లే ప్రయాణీకులు, వచ్చే ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments