Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘువీరాను స్తంభానికి కట్టేసింది ఎవరు..?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:38 IST)
raghuveera
వాస్తవానికి గత కొంతకాలంగా రఘువీరా తన మనవరాలితో ఎంతో సరదాగా గడుపుతున్నారు. మనవరాలితో కలిసి సైక్లింగ్‌లో పోటీ పడుతూ.. ఆమె మొక్కలకు నీళ్లు పడుతుంటే సూచనలు ఇస్తూ.. ఆవులను నీటితో కడుగుతుంటే.. మురిసిపోతూ వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు. దసరా పర్వదినం రోజున తన మనవరాలితో కలిసి ఎద్దుల బండిపై వెళ్లిన వీడియోను సైతం రఘువీరా తన అభిమానులతో పంచుకున్నారు.
 
ఇక ఇప్పుడు తనను తాడుతో స్తంభానికి కట్టేసిన పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
కుమార్తె, కుమారులకు తన వ్యాపారాలను అప్పగించేసి పూర్తిగా పల్లె గాలిని పీల్చుకుంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమైనప్పటికీ.. రఘువీరా ఇతర కార్యక్రమాల కోసం తన సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనను తన మనవరాలే ఇలా కట్టేసిందని, ఇంట్లో నుంచి వెళ్లకుండా తనతో ఆడుకోవాలని చెప్పిందని రఘువీరారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments