Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి వచ్చిన తెలంగాణ వారి స్థానికత పెంపు : రాష్ట్రపతి ఉత్తర్వులు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (10:51 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. వారి స్థానికను పదేళ్ళపాటు మరోమారు పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఏడేళ్లపాటు స్థానికతను కల్పించారు. ఆ మేరకు గత 2014లో అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే, ఈ గడువు ముగిసిపోవడంతో స్థానికతను మరో మూడేళ్లు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి గత ఆదేశాల్లో సవరణ చేసి... మరో మూడేళ్ల పాటు స్థానికత అమల్లో ఉండేలా తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments