Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు: కవితకు సూటి ప్రశ్న

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (10:19 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆదివారం సీబీఐ అధికారులు ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా విచారణ జరిపారు. ఈ విచారణలో అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌తో ఆమెకున్న సంబంధాలపై పక్కా ఆధారాలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొబైల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రశ్నించారు. అలాగే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయమయ్యారు.. సౌత్ గ్రూపు అంటే ఏంటి? వంటి అనేక అంశాలప 40 నుంచి 50 వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ముందు హైదరాబాద్ - ఢిల్లీ ప్రయాణ వివరాలను ఇవ్వాలని కోరారు. మొత్తం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments