Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు: కవితకు సూటి ప్రశ్న

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (10:19 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆదివారం సీబీఐ అధికారులు ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా విచారణ జరిపారు. ఈ విచారణలో అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌తో ఆమెకున్న సంబంధాలపై పక్కా ఆధారాలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొబైల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రశ్నించారు. అలాగే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయమయ్యారు.. సౌత్ గ్రూపు అంటే ఏంటి? వంటి అనేక అంశాలప 40 నుంచి 50 వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ముందు హైదరాబాద్ - ఢిల్లీ ప్రయాణ వివరాలను ఇవ్వాలని కోరారు. మొత్తం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments