Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:50 IST)
విమాన సర్వీసు దిగ్గజం ఎయిరిండియా దశ తిరగనుంది. ఈ సంస్థను టాటా కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా మరో 500 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది. 
 
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలను తక్కువ సీట్లు కలిగినవిగాను, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన 350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. అయితే, ఈ వార్తలపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments