Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:50 IST)
విమాన సర్వీసు దిగ్గజం ఎయిరిండియా దశ తిరగనుంది. ఈ సంస్థను టాటా కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా మరో 500 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది. 
 
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలను తక్కువ సీట్లు కలిగినవిగాను, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన 350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. అయితే, ఈ వార్తలపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments