Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (17:44 IST)
Anil kumar yadav
తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులు‌గా అస్వస్థతకు గురైన అంజన్ కుమార్ యాదవ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
 
అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడమే కాదు… ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ వార్డు ఉంచారని సమాచారం అందుతోంది.
 
జూబ్లీహిల్స్‌‌లోని అపోలో ఆస్పత్రిలో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో… ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments