Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద టాటా సుమోలో మంటలు, తృటిలో తప్పించుకున్న పోలీసులు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (14:16 IST)
పోలీసు వాహనం టాటా సుమోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖైరతాబాద్ సిగ్నల్ వద్దకు రాగానే నడుస్తున్న వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీనితో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేసి అందులో వున్న మిగిలిన పోలీసులను దించేశారు.
 
వారంతా చూస్తుండగానే వాహనం దగ్ధం అయ్యింది. అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేసారు. ఐతే ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments