Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:32 IST)
దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విజయవాడ నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 
 
కాగా, వందేభారత్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందాయి. గత యేడాది భారత రైల్వే శాఖ 7 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ మార్గాల్లో నడుపుతుంది. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
ప్రస్తుతం న్యూఢిల్లీ - వారణాసి, న్యూఢిల్లీ - కత్రా, గాంధీ నగర్ - ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ - అంబ్ అందౌరా, చెన్నై - మైసూరు, బిలాస్ పూర్ - నాగపూర్, హౌరా - న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ల మధ్య ఈ రైళ్ళు నడుసున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ - విజయవాడల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments