Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:32 IST)
దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విజయవాడ నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 
 
కాగా, వందేభారత్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందాయి. గత యేడాది భారత రైల్వే శాఖ 7 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ మార్గాల్లో నడుపుతుంది. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
ప్రస్తుతం న్యూఢిల్లీ - వారణాసి, న్యూఢిల్లీ - కత్రా, గాంధీ నగర్ - ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ - అంబ్ అందౌరా, చెన్నై - మైసూరు, బిలాస్ పూర్ - నాగపూర్, హౌరా - న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ల మధ్య ఈ రైళ్ళు నడుసున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ - విజయవాడల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments