Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటోగ్రాఫర్‌ హత్య అందుకే.. వీడియో కాల్ చేస్తుంది కానీ.. పెళ్లి చేసుకోమన్నందుకు.. ?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (10:02 IST)
హైదరాబాద్ మీర్ పేటలో హత్యకు గురైన ఫోటోగ్రాఫర్ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.
 
న్యూడ్ ఫోటోలతో తనను బ్లాక్ చేయించినందునే అతనిని హత్య చేసినట్లుగా ప్రియురాలు అంగీకరించింది. బాగ్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన యశ్విన్‌ కుమార్‌.. శ్వేతా రెడ్డితో 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరి ఫేస్ బుక్ స్నేహం కొంత కాలం తరువాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో వారి మధ్య న్యూడ్‌ వీడియో కాలింగ్‌ కొనసాగేది. అయితే తాజాగా తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై యశ్విన్‌ కుమార్‌ ఒత్తిడి తెచ్చాడు. 
 
లేకపోతే వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక తన ప్రియుడు.. మరో ఇద్దరితో కలిసి చంపించినట్లు శ్వేతారెడ్డి ఒప్పుకుంది. దీంతో రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments