Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావో అగ్రనేతల తల్లికి కలెక్టర్ పాదాభివందనం

మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్ర

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (14:32 IST)
మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన పాదాభివందనం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జనవరి 26వ తేదీ జరిగిన గణతంత్ర వేడుకలు జరిగాయి.
 
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మధురమ్మ భర్త వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆతను మరణించడంతో.. ఆయన స్థానంలో భార్య మధురమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. మధురమ్మకి పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
మధురమ్మ ఇద్దరు కుమారులు మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు మావోయిస్టు అగ్రనేతలు. కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, వేణుగోపాల్‌రావు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments