Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి మృతి

Webdunia
గురువారం, 27 జులై 2023 (11:57 IST)
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటూ వచ్చారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరు విష్ణువర్థన్ రెడ్డి. వయసు 30 యేళ్లు. 
 
కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు మృతితో మహిపాల్ రెడ్డి కుటుంబ విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్థన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. ఆయన అంత్యక్రియలు మరికాసేపట్లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments