Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:39 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వయోపరిమితిని కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని ఓయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇవ్వాళా అదే విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు అన్నారు.
 
ఏ ఒక్క ఉద్యోగి అడగని వయోపరిమితి పెంపు అనేది కూచున్న చెట్టు కొమ్మనే నరికేసినట్టు ఉందన్నారు. కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు. ఉద్యోగుల 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడిoచాయి ఓయూ విద్యార్థి సంఘాలు.
 
వేల్పుల సంజయ్ BSF, ఓరుగంటి కృష్ణ OU-JAC, కొత్త పల్లి తిరుపతి NTVS, వేణుగోపాల్ BVS, TBS జెట్టి శంకర్, సురేష్, చెందు, రాము, జోష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments