Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:39 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వయోపరిమితిని కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని ఓయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇవ్వాళా అదే విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు అన్నారు.
 
ఏ ఒక్క ఉద్యోగి అడగని వయోపరిమితి పెంపు అనేది కూచున్న చెట్టు కొమ్మనే నరికేసినట్టు ఉందన్నారు. కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు. ఉద్యోగుల 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడిoచాయి ఓయూ విద్యార్థి సంఘాలు.
 
వేల్పుల సంజయ్ BSF, ఓరుగంటి కృష్ణ OU-JAC, కొత్త పల్లి తిరుపతి NTVS, వేణుగోపాల్ BVS, TBS జెట్టి శంకర్, సురేష్, చెందు, రాము, జోష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments