Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:39 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వయోపరిమితిని కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని ఓయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇవ్వాళా అదే విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు అన్నారు.
 
ఏ ఒక్క ఉద్యోగి అడగని వయోపరిమితి పెంపు అనేది కూచున్న చెట్టు కొమ్మనే నరికేసినట్టు ఉందన్నారు. కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు. ఉద్యోగుల 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడిoచాయి ఓయూ విద్యార్థి సంఘాలు.
 
వేల్పుల సంజయ్ BSF, ఓరుగంటి కృష్ణ OU-JAC, కొత్త పల్లి తిరుపతి NTVS, వేణుగోపాల్ BVS, TBS జెట్టి శంకర్, సురేష్, చెందు, రాము, జోష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments