నీటిని వృధా చేసిన వ్యక్తికి లక్ష జరిమానా.. హైదరాబాద్ అధికారుల నిర్ణయం

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (09:39 IST)
నీరు వృధా చేసిన ఓ ఇంటి యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రోడ్డు మీదకు వెళ్ళేలా నీటిని వదిలి, నిర్లక్యంగా వ్యవహరించిన యజమానికి భారీ జరిమానా వేశారు.

గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ యజమాని … తమ సెల్లార్‌ లోకి చేరిన నీటిని మోటర్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదలాడు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కు అధికారులు రూ. లక్ష ఫైన్ వేశారు.
 
గతంలో కూడా ఆ అపార్ట్ మెంట్ యజమాని ఇదే మాదిరిగా నిర్లక్యంగా వ్యవహరించాడని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.

అయితే ఇలాగే ఎన్ని సార్లు చెప్పినా ఆ యజమాని  వినిపించుకోకుండా నీటిని రోడ్డుపైకే వదులుతుండడంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుండడం, బైకులు స్కిడ్ అయి పడిపోతుండడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

దీంతో… సీరియస్ అయిన జోనల్ కమీషనర్ రవికిరణ్ ఆ భవన యజమానికి రూ. లక్ష జరిమానా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments