Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (20:06 IST)
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైల్ సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని నిర్ణయించింది. 
 
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో సిటీ బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో మెట్రో రైల్ సర్వీసులు నడపాలని హెచ్ఎంఆర్‌సీ నిర్ణయించింది. ఈ రైళ్లను కూడా క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments