Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన.. రోగిని వీపుపై మోసుకెళ్లాడు..

Webdunia
శనివారం, 13 మే 2023 (11:09 IST)
Warrangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైద్యం పొందే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తన భార్యను తన వీపుపై మోశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లక్ష్మి అనే మహిళకు నెల రోజుల కిందటే శస్త్ర చికిత్స జరగడంతోపాటు తదుపరి పరీక్షలు చేయాల్సి రావడంతో దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకోగా, ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరని, మరుసటి రోజు రావాలని కోరారు. 
 
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు భర్త స్ట్రెచర్‌ను కోరాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది దానిని అందించడానికి నిరాకరించారు. దీంతో భార్యను తన భుజాలపై మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments