Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన.. రోగిని వీపుపై మోసుకెళ్లాడు..

Webdunia
శనివారం, 13 మే 2023 (11:09 IST)
Warrangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైద్యం పొందే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తన భార్యను తన వీపుపై మోశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లక్ష్మి అనే మహిళకు నెల రోజుల కిందటే శస్త్ర చికిత్స జరగడంతోపాటు తదుపరి పరీక్షలు చేయాల్సి రావడంతో దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకోగా, ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరని, మరుసటి రోజు రావాలని కోరారు. 
 
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు భర్త స్ట్రెచర్‌ను కోరాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది దానిని అందించడానికి నిరాకరించారు. దీంతో భార్యను తన భుజాలపై మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments