Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస పవర్ ముందే కనిపెట్టిన జూ.ఎన్టీఆర్-కల్యాణ్ రామ్... అందుకే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:51 IST)
కూకట్ పల్లి. ఆంధ్రులు ఎక్కువగా వుండే ప్రాంతమది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇప్పించి బరిలో దింపారు. కానీ సుహాసిని ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. సుహాసిని గెలుపు కోసం అటు బాలయ్య ఇటు చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఆమెను వెంటబెట్టుకుని ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఓటర్లు మాత్రం తెరాస వైపు మొగ్గారు. దీనితో సుహాసినికి పరాజయం తప్పలేదు. 
 
ఇకపోతే అక్కయ్య సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ ప్రచారం చేయలేదు. దీనిపై ఎంతోమంది విమర్శనాస్త్రాలు సంధించినా పట్టించుకోలేదు. ఇలా చేసి తెలివిగా వ్యవహరించారని ఇప్పుడు అంతా అనకుంటున్నారు. అలా కాకుండా తెరాసకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసి వున్నట్లయితే కేసీఆర్ వ్యతిరేకులుగా ముద్రపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా అయింది. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస గాలి వీస్తోందని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పసిగట్టేశారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments