Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటే ఏ కరోనాలు రావు, భయం లేదు మీరు తినండంటున్న మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (14:58 IST)
చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లు మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మొద్దని తను, కెసిఆర్ గారు ఇంట్లో చికెన్ తింటున్నాం.. మీరు కూడా టెన్షన్ లేకుండా చికెన్ తినేయమంటున్నారు కేటీఆర్.

ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌ మేళా’ నిర్వహించింది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ. దీనికి మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సినీనటి రష్మిక తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చికెన్ లాంగించిన నేతలు.. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇక, ఈ మేళాలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మా ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అందరం చికెన్ తింటున్నాం. మీరూ తినండని కోరారు. ఎగ్, చికెన్‌లో ఉండే పౌష్టికాహారం మరెందులో లేదని స్పష్టం చేశారు. 
 
చికెన్ ద్వారా తక్కువ ధరకు పౌష్టికాహారం లభిస్తుందన్న కేటీఆర్.. చికెన్ వల్ల ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు రాలేదని ప్రకటించారు. ఇక, చికెన్‌కు కరోనా వైరస్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవు అని తెలిపారు కేటీఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments