తెలంగాణాలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదు

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:13 IST)
రాష్ట్రంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్ మోగుతుండటంతో పదోతరగతికి జరగాల్సిన పరీక్షలు రద్దయిన విషయం తెలిసందే. అయితే అదే తరహాలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
 
కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో పిటిషన్ తరపున స్పందనతో వాదించిన న్యాయవాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని వినిపించారు.
 
అనంతరం ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments