Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (14:20 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్తను మరో మహిళ చెప్పుతో కొట్టింది. నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త తమ కూతురిని మోసం చేశాడంటూ ఆరోపించిన ఆ మహిళ బుధవారం కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. 
 
ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్‌ భర్త.. బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments