మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (14:20 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్తను మరో మహిళ చెప్పుతో కొట్టింది. నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త తమ కూతురిని మోసం చేశాడంటూ ఆరోపించిన ఆ మహిళ బుధవారం కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. 
 
ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్‌ భర్త.. బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments