Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా వేయించుకోకుంటే రేషన్ బంద్.. కేంద్రానికి పోటెత్తిన ప్రజలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (15:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు ఏర్పాటు చేసిన టీకాలు వేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పోటెత్తారు. 
 
నవీపేట్ మండల కేంద్రంలో మంగళవారం నుంచి టీకా ఇవ్వరని.. అది తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారని కొందరు వదంతులు సృష్టించారు. దీంతో 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తారు. 
 
ఉదయాన్నే వచ్చి క్యూలైనల్లో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో 500 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

హింసకన్నా విలువలతో కూడిన షష్టిపూర్తి నచ్చి హేమాహేమీలు పనిచేశారు: హీరో, నిర్మాత రూపేశ్

జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం!!

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments