Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కుండపోత - డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (13:40 IST)
తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండిపోగా, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలు నీట మునిగాయి.
 
ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని జలాశయాల్లో ఒకటైన కడెం ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. సామర్థ్యానికి మంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కలు నీరు వరద రూపంలో వచ్చి చేరింది. 
 
దీంతో 25 గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో వణికిపోతున్నారు. గత 1995 తర్వాత ఈ రిజర్వాయర్‌కు ఈ స్థాయిలో వరద నీరు పోటెత్తడం, ఈ ప్రాజెక్టు డేంజర్ జోన్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments