Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కుండపోత - డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (13:40 IST)
తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండిపోగా, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలు నీట మునిగాయి.
 
ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని జలాశయాల్లో ఒకటైన కడెం ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. సామర్థ్యానికి మంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కలు నీరు వరద రూపంలో వచ్చి చేరింది. 
 
దీంతో 25 గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో వణికిపోతున్నారు. గత 1995 తర్వాత ఈ రిజర్వాయర్‌కు ఈ స్థాయిలో వరద నీరు పోటెత్తడం, ఈ ప్రాజెక్టు డేంజర్ జోన్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments