Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై హోమ్ మాయా లీలలు

Webdunia
బుధవారం, 31 జులై 2019 (08:02 IST)
“మై హోమ్ మాయా ప్రపంచం” ఈ కంపెనీల లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ఖాయం. మైహోమ్‌ రామేశ్వర రావు 520 బినామీ కంపెనీలు పెట్టి 9,500 ఎకరాలు పైగా భూములను సంపాదించారు. 520 కంపెనీలలో బినామీ డైరెక్టర్లు ఉన్నారు. రామేశ్వరరావు వియ్యంకుడు యశోదా హాస్పిటల్ పేరున 7 వేల ఎకరాలు, 437 బినామీ కంపెనీల పేరుతో ఆక్రమించుకున్నారని తెలుస్తోంది.

మొత్తం హైదరాబాద్‍ ఈ కుటుంబాల చెరలోకి వెళ్ళిపోయింది. చిన్నజియార్‌ స్వామి ఈ కుటుంబాలకు పావలా వడ్డీకి భారీగా నగదు ఇస్తుంటాడని తెలుస్తోంది. ఆ డబ్బును పెట్టుబడిగా చేసుకొని వందలకొద్ది బినామీ కంపెనీలను పెట్టి, వాటి కోసం తమ అంగ, అర్థ బలాలను ఉపయోగించి తెలంగాణను నిలువునా దోచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పలు దస్తావేజులు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments