Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్​లో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (17:59 IST)
ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ర్యాలీగా బయల్దేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముస్లిం సంఘాలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నాయి.

మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ సాగింది. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింల నినాదాలు చేశారు. ర్యాలీ దృష్ట్యా పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments