Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడొస్తాయ్?

నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్‌

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (15:39 IST)
నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు.
 
వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో రుతుపవనాలు వస్తున్నట్టుగా గుర్తించామని వైకే రెడ్డి తెలిపారు. 
 
రేడియేషన్ తగ్గినప్పుడు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ప్రకటిస్తామని వైకే రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికి ముందే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని వైకే రెడ్డి చెప్పారు. జూన్ ఐదు నుంచి 8వ తేదీ లోపు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వైకే రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments