మొయినాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. 16 యేళ్ల యువతి మృతి

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (16:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 యేళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 యేళ్ల ప్రేమిక అనే యువతితో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 
 
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రేమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏపీ చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఈ గాయపడిన వారిలో అక్షర (14) 9వ తరగతి చదువుతుండగా, సౌమ్య (18) అనే విద్యార్థిని డిగ్రీ చదవుతోంది. చనిపోయిన ప్రేమిక మాత్రం ఇంటర్ మొదటి సంవత్సరం. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments