Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ...?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (11:49 IST)
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెరాసలో చేరిన యువనేత కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకారంగానే కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి వరించనుంది. ఆయన్ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా చేసేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదేసమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరారు. దీంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే ప్రచారం జరిగింది. 
 
తాజాగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని సూచిస్తూ గవర్నర్‌కి ప్రతిపాదనలు పంపింది. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా.. లేదా అన్నది వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments