Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన మహిళకు కరోనా రెండో డోస్ : ధృవీకరణ పత్రం కూడా జారీ...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:47 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా రాష్ట్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. అనేక మందికి వ్యాక్సిన్ వేయకుండానే వ్యాక్సిన్ వేసినట్టుగా ఫోన్ సందేశాలు వస్తున్నాయి. అలాగే, పలు ప్రాంతాల్లో చనిపోయిన వారికి కూడా రెండో డోస్ టీకాలు వేసినట్టు ధృవీకరణ పత్రాలు జారీచేశారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
నగరంలోని దమ్మాయిగూడకు చెందిన కె.కౌశల్య అనే 81 యేళ్ల వృద్ధురాలు మే 4వ తేదీన కరోనా తొలి డోస్ టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంబారినపడటంతో రెండు నెలల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషయం తెలియని వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు రెండో డోస్ గడువు సమీపిస్తుందని, ఆస్పత్రికి వచ్చి టీకా వేయించుకోవాలని సూసిచంచారు. కానీ, కౌశల్య చనిపోయారని కుటుంబ సభ్యులు హెల్త్ వర్కర్లకు తెలిపారు. ఇంతవరకు బాగానేవుంది.
 
సరిగ్గా పక్షం రోజుల తర్వాత అంటే నవంబరు 8వ తేదీన కౌశల్య రెండో డోస్ టీకా తీసుకున్నట్టుగా మొబైల్ ఫోనుకు సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా ఎలా వేస్తారంటా ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న టీకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్య సిబ్బంది కూడా ఇలాంటి పొరపాట్లను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నట్టుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments