Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:38 IST)
దేశంలో 5జీ రకం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ఈ ఫోన్ల విక్రయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5జి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 22 శాతం మేరకు పెరిగినట్టు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. 
 
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో 5జీ సామార్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఆవిష్కరించారు. 
 
ఈ రకం మొబైళ్ళ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ  ఫోన్లను తయారు చేస్తున్నారు. పైగా, డిమాండ్‌కు తగిన విధంగా ఈ ఫోన్ల తయారీతో పాటు.. లభ్యత కూడా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments