5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:38 IST)
దేశంలో 5జీ రకం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ఈ ఫోన్ల విక్రయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5జి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 22 శాతం మేరకు పెరిగినట్టు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. 
 
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో 5జీ సామార్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఆవిష్కరించారు. 
 
ఈ రకం మొబైళ్ళ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ  ఫోన్లను తయారు చేస్తున్నారు. పైగా, డిమాండ్‌కు తగిన విధంగా ఈ ఫోన్ల తయారీతో పాటు.. లభ్యత కూడా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments