Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:38 IST)
దేశంలో 5జీ రకం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ఈ ఫోన్ల విక్రయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5జి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 22 శాతం మేరకు పెరిగినట్టు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. 
 
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో 5జీ సామార్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఆవిష్కరించారు. 
 
ఈ రకం మొబైళ్ళ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ  ఫోన్లను తయారు చేస్తున్నారు. పైగా, డిమాండ్‌కు తగిన విధంగా ఈ ఫోన్ల తయారీతో పాటు.. లభ్యత కూడా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments