Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (10:19 IST)
హైదరాబాద్ నగరం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
 
శుక్రవారం రాత్రం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఓ బైక్‌ను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు బ్రిడ్జి పైనుంచి కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
 
మరణించిన యువకుడిని కర్నూల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments