Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (10:19 IST)
హైదరాబాద్ నగరం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
 
శుక్రవారం రాత్రం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఓ బైక్‌ను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు బ్రిడ్జి పైనుంచి కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
 
మరణించిన యువకుడిని కర్నూల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments