నల్గొండ వైద్య కాలేజీకి మల్లు స్వరాజ్యం పార్థివదేహం

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:17 IST)
ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విప్లవ స్వరం, మాజీ ఎమ్మెల్లే మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండకు తరలించనున్నారు. ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు పార్థివదేహాన్ని నల్గొండ వైద్య కాలేజీకి అప్పగిస్తారు.
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎంబీ భవన్‌లో మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఎం నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఉదయం 9.30 గంటలకు మల్లు స్వరాజ్యం భౌతికకాయం నల్గొండకు తరలిస్తారు. 
 
ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర సాగనుంది. మల్లు స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని కుటుంబీకులు అప్పగించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments