Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి.. పసుపు, సూదులతో కూడిన బొమ్మ.. భయం భయం

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:21 IST)
మహబూబాబాద్ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సుంకిశ గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిన్నెర మధు నివాసంలో దుండగులు చేతబడులు చేశారని తెలుస్తోంది. పసుపు, సూదులతో కూడిన బొమ్మను కనుగొనడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని గ్రామస్థులు అంటున్నారు. ఎందుకంటే గ్రామంలో గతంలో అనేక సార్లు చేతబడి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పోలీసులు ఇటువంటి పద్ధతుల వల్ల కలిగే ప్రమాదాల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments