Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి.. పసుపు, సూదులతో కూడిన బొమ్మ.. భయం భయం

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:21 IST)
మహబూబాబాద్ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సుంకిశ గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిన్నెర మధు నివాసంలో దుండగులు చేతబడులు చేశారని తెలుస్తోంది. పసుపు, సూదులతో కూడిన బొమ్మను కనుగొనడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని గ్రామస్థులు అంటున్నారు. ఎందుకంటే గ్రామంలో గతంలో అనేక సార్లు చేతబడి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పోలీసులు ఇటువంటి పద్ధతుల వల్ల కలిగే ప్రమాదాల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments