లవర్స్... చచ్చిపోదామని రైలు పట్టాలపై పడుకున్నారు... వారిలో ఒక్కరు ఎస్కేప్...

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (21:21 IST)
హైదరాబాదుకు చెందిన ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించలేదని, బతకడం వృధా అని భావించారు. కలిసి చనిపోవడమే దీనికి పరిష్కారంగా తలచి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురూ హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరారు. మహరాష్ట్రలోని ఔరంగబాద్‌లో రైలు కింద పడి చనిపోవాలని ప్రణాళిక రచించారు.
 
ఆ ప్రకారం ఇద్దరూ కలసి రైలు పట్టాల మీద పడుకున్నారు. కరెక్టుగా రైలు వచ్చే సమయానికి ప్రియుడు తన మనసు మార్చుకుని పట్టాల మీద నుంచి పక్కకు జరిగిపోయాడు. కానీ ఆమె మాత్రం తప్పుకోలేకపోయింది. దీంతో రైలు కింద పడి ఆ యువతి చనిపోయింది. అమ్మాయి బంధువులు కేసు పెట్టడంతో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments